మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జామినేషన్ రూములను పరిశీలించారు.అవకతవకలు జరుగకుండా చూడాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
కేంద్ర మంత్రి సంచలన వాఖ్యలు…తుంగుర్తి ఎమ్మెల్యే పై దేశ ద్రోహం కేసు పెట్టాలి…!
రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం చేయాలో తెలుసా?
