క్రైమ్ మిర్రర్ : ఇప్పటికే భారీ ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు మరో ముప్పు పొంచి ఉంది. సరిహద్దు ప్రాంతంలోని ఓ సరస్సు రానున్న మూడు రోజుల్లో ఉప్పొంగే ప్రమాదం ఉందని చైనా...
పల్నాడు,క్రైమ్మిర్రర్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు....
తాడేపల్లి, క్రైమ్మిర్రర్: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ స్థానిక...
జీఎం ఎన్.రాధాకృష్ణ పర్యవేక్షణలో వసతుల మెరుగుదల
డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్ నేతృత్వంలో సేవల విస్తరణ
నెలకు 200–300 శస్త్రచికిత్సలు.. ఆధునిక పరికరాలతో సత్వర వైద్యం
రామకృష్ణాపూర్, (క్రైమ్ మిర్రర్): సింగరేణి కార్మికులు, ఉద్యోగులు,...