తెలంగాణ
దొడ్లపహాడ్ సర్పంచ్ పై కలెక్టర్ కి పిర్యాదు
క్రైమ్ మిర్రర్,మాడ్గుల:- మాడ్గుల మండలం దొడ్లపహాడ్ సర్పంచ్ పై నెరా చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాయితీ అభినందన్...
ఆంధ్రప్రదేశ్
బయటకొచ్చిన వెంటనే జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో...
అయేషా మీరా హత్య కేసు ముగింపు
Jagan Nigha - 0
సుమారు 19ఏళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసును విజయవాడ సీబీఐ కోర్టు ముగించింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో 2007లో అయేషా దారుణహత్యకు గురైంది. ఇన్నాళ్లు...
జాతీయ
ప్రయాణం
ఘోర రోడ్డు ప్రమాదం: ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా 20 మంది..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం (ఫిబ్రవరి 19, 2026) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు,స్థానికులు తెలిపిన...
సినిమా
అంతర్జాతీయ
భారత్కు ఊరట.. అమెరికా సుంకాలు తగ్గింపు
అమెరికా ప్రభుత్వం ప్రపంచ దేశాలపై విధించిన వాణిజ్య సుంకాల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ సర్కార్ అమలు చేసిన వాణిజ్య ఒప్పందాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అంతర్జాతీయ వాణిజ్య...
రాజకీయం
Municipal Elections: బీ ఫారం వివాదం.. జిల్లా అధ్యక్షులపై తీవ్ర ఆరోపణలు
Municipal Elections: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్టీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రచారం ఊపందుకుంది....
మున్సిపల్ పీఠం.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట
మాట ఇచ్చాం మడమ తిప్పం అంటూ లోకల్ కామ్రేడ్ నాయకులు ఒక వైపు గట్టిగా నిలబడుతుంటే, మరోవైపు కాంగ్రెస్తో కలిస్తేనే భవిష్యత్ లాభమంటూ పార్టీ అదిష్టానం సూచనలు ఇస్తుండటంతో క్యాతన్పల్లి పురపాలక రాజకీయాలు...
AI సమ్మిట్లో నిరసన.. సుంకాల తగ్గింపుపై వివాదం, రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత
దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో నిర్వహిస్తున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ కార్యక్రమంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు అనూహ్యంగా...
బిల్లు పాసై నేటికి 12 ఏళ్లు
ఎక్స్ వేదికగా హరీష్ రావు పోస్ట్హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ అకౌంట్లో...
క్రీడలతో మానసికోల్లాసం
పని ఒత్తిడి నుంచి ఉపశమనం
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితఅమరావతి, క్రైమ్ మిర్రర్:అమరావతిలోని మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీ వేదికగా జరిగిన రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20...
మానవత్వం మసకబారుతున్న కాలంలో మనసును కలిచివేసే ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. జాలి, దయ, అనురాగం వంటి విలువలు క్రమంగా కనుమరుగైపోతున్నాయనే భావన సమాజంలో బలపడుతోంది. డబ్బు, ఆస్తి, స్వార్థం అనే మూడు...

Recent Comments