క్రైమ్ మిర్రర్ : బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హిందువులు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. వరుస ఘటనల నేపథ్యంలో...
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిపై హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది....
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే...
లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు....