నార్వే రాజు హెరాల్డ్ V (89) కన్నుమూశారు. నార్వే రాజధాని ఓస్లోలో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు రాయల్ ప్యాలెస్ ప్రకటించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం చికిత్స పొందుతున్న...
క్రైమ్ మిర్రర్ : తనను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ ఆరోపించారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిపై...
పల్నాడు,క్రైమ్మిర్రర్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు....
తాడేపల్లి, క్రైమ్మిర్రర్: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ స్థానిక...