-
తెలంగాణ
ఖర్గే సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా.. కాంగ్రెస్ నుంచి జంపేనా?
మంత్రి పదవి ఆశించి భంగపడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఆయన అనుచరుల్లోనూ…
Read More » -
తెలంగాణ
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. కేబినెట్ విస్తరణపై చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం హస్తినకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన…
Read More » -
అంతర్జాతీయం
అమెరికాలో వరదల బీభత్సం..కొట్టుకుపోతున్న టెక్సాస్
అగ్రరాజ్యం అమెరికాలో వరదలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి పలు నివాస ప్రాంతాలను నీటముంచాయి. ఈ…
Read More » -
తెలంగాణ
గోశాల కోసం సాగుభూములపై సర్కార్ కన్ను..?
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఎనికెపల్లిలో గోశాల కోసం రైతుల సాగుభూములపై ప్రభుత్వం కన్నేసింది. ఈ ప్రాంతంలో 99.14 ఎకరాల…
Read More » -
తెలంగాణ
దమ్ముంటే చర్చకు రారా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్
ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్…
Read More » -
తెలంగాణ
నాగార్జున సాగర్ కు భారీగా వరద.. ఎడమకాల్వుల నీరు విడుదల
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ఏడు రోజుల నుండి ప్రతి రోజు 50,000 క్యూసెక్కు పైగా నీరు వచ్చి సాగర్ ప్రాజెక్టులో చేరుతుంది.దీంతో క్రమక్రమంగా…
Read More » -
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటనలో ఏ లీడర్ ఎటువైపు ఉందో తేలిందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం…
Read More » -
తెలంగాణ
రాజాసింగ్ అవుట్.. గోషామహాల్ బీజేపీ ఇంచార్జ్ గా మాధవీలత!
అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపింది. రామచంద్రరావు ఎన్నికపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో కలకలం రేపారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.…
Read More » -
క్రైమ్
మహేశ్వరం బీజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హత్యకు కుట్ర?
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములును హిందూ వ్యతిరేక సంస్థలు టార్గెట్ చేశాయని తెలుస్తోంది. ఆయన హత్యకు ప్లాన్ చేశారనే వార్తలు తీవ్ర…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం డ్యాం ఫుల్.. రెండు రోజుల్లో గేట్లు ఓపెన్
జూలై నెలలోనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ మాసంలో ఆశించిన వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణాకు భారీగా…
Read More »