About Us
నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.
సమాజంలో పత్రికలకి, వార్తలకు కొదవలేదు.
కానీ వాస్తవాలను వెలికితీయడంలో మాత్రమే కొరత వుంది.
నేడు దేశంలో పత్రికలన్నీ వ్యాపారమే ప్రధాన దృక్పధంగా పనిచేస్తూ, బంధు ప్రీతిని, ఆశ్రీత పక్షపాతాన్ని పాటిస్తున్నాయి.
ప్రగతికి ప్రతి బాధకాలుగా మారిన అవకతవకలపై,
వాస్తవాలతో కూడిన వార్తలను అందించే పత్రికలూ లేవు,
పైగా ఉన్న వాటిలో ఒకటేమో పాలక పక్షం ప్రయోజనాలకోసం,
మరొకటేమో ప్రతిపక్ష పార్టీల… ప్రయోజనాలకోసం,
ఇంకొక్కటేమో కుల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నాయి.
కొన్ని పత్రికలైతే వ్యక్తుల వ్యక్తిగత ప్రయోజనార్దమే నడుస్తున్నాయి.
అంటే చివరకు ప్రజా ప్రయోజనాలకోసం,
ప్రజలకు కావాల్సిన న్యాయం కోసం
పనిచేసే పత్రికలే కరువయ్యాయి.
అందుకే…
అక్షరమే – ఆసరాగా …
వాస్తవాలే – శ్వాసగా …
న్యాయమే – ద్యేయంగా …
ధర్మమే – ప్రధానంగా …
జనం కోసం కాలంతో వెలువడుతుంది.
క్రైమ్ మిర్రర్ తెలుగు దిన పత్రికకు స్టాఫ్ రిపోర్టర్లు కావలెను..
లైన్ అకౌంట్ ఇవ్వబడును….
వివరాలకు సంప్రదించండి.
ఫోన్ : 9393446188, 9010802570,