Crimemirror news
-
తెలంగాణ
శిథిలావస్థ భవనాలకు పై పై పూతలు!.. శాశ్వతంగా ఉండాలని తెలిసిన ప్రజా సొమ్ము వృధా?
క్రైమ్ మిర్రర్ / వికారాబాద్ జిల్లా ప్రతినిధి:-ప్రజాసొమ్ముతో పనులు చేస్తున్నప్పుడు అవి శాశ్వతంగా ఉండేలా చూడాలి.ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా ఖర్చు పెట్టాలి.కానీ వికారాబాద్ జిల్లా నవాబుపేట…
Read More » -
తెలంగాణ
గట్టుప్పలలో ఘనంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ స్తంభ(శంఖు) స్థాపన!..
గట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- మండల కేంద్రంలో ప్రముఖ ప్రాచీన దేవస్థానమైన శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, సోమవారం…
Read More » -
తెలంగాణ
మర్రిగూడ మండలంలోని తమ్మడ్పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ :-మునుగోడు నియోజకవర్గము, మర్రిగూడ మండలం, తమ్మడ్పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా…
Read More » -
తెలంగాణ
బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా నగేష్
క్రైమ్ మిర్రర్, ములుగు:-జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి సమావేశంలో జిల్లా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో ములుగు జిల్లా…
Read More » -
తెలంగాణ
స్వర్గీయ శ్రీపాద రావు 26వ వర్ధంతి!..
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవపూర్ మండలం సూరారం గ్రామపంచాయతీ కార్యాలయం నందు స్వర్గీయ శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి…
Read More » -
తెలంగాణ
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్):-మర్రిగూడ ఉపాధి హామీకీ ఎవరైనా చేతబడి చేశారా.. లేదా చేజేతులా అధికారులే ఆగం చేస్తున్నారా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది..!? చిల్లర పంచాయతీలు పోలీస్…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ :- తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు. ఫ్రూట్…
Read More » -
తెలంగాణ
సూరారం గ్రామంలో మహానీయుడి విగ్రహావిష్కరణ
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహదేవ్ మండలం సూరారం గ్రామంలో డాక్టర్ బీర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఘనంగా జరిగింది, మాజీ మంత్రి…
Read More » -
తెలంగాణ
ప్రతిఒక్కరూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:- ప్రతిఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని, ఆయన చేసిన సేవలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని…
Read More » -
తెలంగాణ
ఏజెన్సీ గ్రామాల్లో…’కార్డెన్ సర్చ్
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి జిల్లా బ్యూరో :- జయశంకర్ జిల్లా పలిమల మండలం ముకునూరు గ్రామంలో గురువారం ఉదయం పలిమల ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్…
Read More »