Homeతెలంగాణగుంతల మయమైన రోడ్డును మొరంతో చదును చేయించిన సర్పంచ్ తండ మంజుల నరసింహ గౌడ్

గుంతల మయమైన రోడ్డును మొరంతో చదును చేయించిన సర్పంచ్ తండ మంజుల నరసింహ గౌడ్

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం) పల్లెర్ల గ్రామంలో గల వలిగొండ – తొర్రూర్ రోడ్డు వైపు వెళ్లే బిటి రోడ్డు చాలా గుంతలు ఉండడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పల్లెర్ల గ్రామ సర్పంచ్ తండ మంజుల నరసింహ గౌడ్ శుక్రవారం రోజున పల్లెర్ల నుండి వేములకొండ ఎక్స్ రోడ్డు వరకు మొరం మట్టితో గుంతలను పూడ్చి చదును చేయించడం జరిగింది. దీంతో సర్పంచ్ నరసింహ గౌడ్ కు స్థానిక ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

Read also : వసంత పంచమి రోజున అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం

Read also : ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు