-
తెలంగాణ
వేములపల్లిలో దారుణం…. విషపు ఆహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: విషపు ఆహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా, వేములపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం…
Read More » -
రాజకీయం
తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా..!
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి రేపు, నవంబర్ 7, శుక్రవారం జరగాల్సిన సమావేశం నవంబర్ 12వ తేదీ బుధవారం…
Read More » -
క్రైమ్
హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్..!
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు నిరంతరం దాడులు నిర్వహిస్తూ, డ్రగ్స్ సరఫరా గొలుసులను ఛేదిస్తున్నా అప్పటికి అక్రమర్కులలో మాత్రం…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)ని ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..!
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పటాన్ చెరులోని ముత్తంగి గ్రామ సమీపంలో జాతీయ…
Read More » -
క్రైమ్
మణికొండలో కాల్పుల కలకలం..!
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్లోని మణికొండ పంచవటి కాలనీలో భూ వివాదానికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ…
Read More » -
తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లాలో ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల సమీపంలో జరిగిన ఘోర…
Read More » -
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలూకా కోర్టులలో ఈనెల నవంబర్ 15, 2025న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. పెండింగ్లో ఉన్న…
Read More » -
క్రైమ్
హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్…. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతంలో ఒక పీజీ డాక్టర్ (జాన్ పాల్) తన అద్దె ఇంటిని డ్రగ్స్ విక్రయ కేంద్రంగా మార్చాడు. ఎక్సైజ్…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు…
Read More »








