క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం వివిధ కుల సహకార సంస్థలు, ఫెడరేషన్లు మరియు అభివృద్ధి సంస్థలకు కలిపి మొత్తం 18 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, 11 మంది వైస్ ఛైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు (G.O. Rt. No. 600, 601, 602) జారీ చేసింది.
ప్రధాన కార్పొరేషన్లు మరియు ఛైర్మన్లు:
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్: బస్వరాజు శ్రీనివాస్ (వైస్ ఛైర్మన్: పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్)
కమ్మ కార్పొరేషన్: బండి రమేష్ (వైస్ ఛైర్మన్: పరుచూరి మురళి)
మున్నూరు కాపు కార్పొరేషన్: బొమ్మ శ్రీరామ్ (వైస్ ఛైర్మన్: అల్లం భాస్కర్)
యాదవ కార్పొరేషన్: ఎం. రఘునాథ్ యాదవ్ (వైస్ ఛైర్మన్: గజ్జి భాస్కర్ యాదవ్)
చేనేత అభివృద్ధి సంస్థ (TSCO): దూడెం వెంకట్ రమణ (వైస్ ఛైర్మన్: జక్కని అనిత)
తెలుగు అకాడమీ: ప్రొఫెసర్ వెంకట నారాయణగీత కార్మిక (Toddy Tappers)
సహకార సంస్థ: మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ (వైస్ ఛైర్మన్: కేసం నాగరాజు గౌడ్)రజక (Washerman)
సహకార సంస్థ: డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ (వైస్ ఛైర్మన్: బంగారు బాబు)
వెలమ కార్పొరేషన్: జువ్వాడి నర్సింగ్ రావుపద్మశాలీ కార్పొరేషన్: గూడూరి శ్రీనివాస్గొర్రెలు,
మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్: కొల్లె సరిత ఇతర ముఖ్యమైన పదవులు
గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఛైర్మన్: సూదిని రామిరెడ్డి
లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ: చరణ్ కౌశిక్ యాదవ్ఈ పదవుల్లో నియమితులైన వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మిగిలిన కార్పొరేషన్ల భర్తీని జూలైలో చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.