Homeఆంధ్ర ప్రదేశ్ఆర్టీసీ బస్సులో మంటలు..

ఆర్టీసీ బస్సులో మంటలు..

తిరుప‌తి నుంచి వినుకొండ వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు చెల‌రేగ‌గా తృటిలో ప్ర‌మ‌దం నుంచి ప్ర‌యాణీకులు బ‌య‌ప‌డ్డారు. విన్న‌మాల వ‌ద్ద‌కు చేరుకోగానే మంట‌లు వ్యాపించాయి. వెనుక‌సీటులో ఉన్న వ్య‌క్తి టికెట్ కోసం లేచిన‌ప్పుడు మంట‌ను గుర్తించి తోటి ప్ర‌యాణీకుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

వెంట‌నే ప్ర‌యాణీకులు బ‌స్సు దిగిపోయారు. బ‌స్సులో మొత్తం 29 మంది ప్ర‌యాణీకులు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు.

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు