•అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తామని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సర్పంచ్ శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ సమస్య లేకుండా చూస్తామన్నారు.ప్రతి వార్డు పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు. వార్డు సభ్యులు దొమ్మాటి రాజు అబ్బనగోని బాలకృష్ణ,యాసరాని దినేష్,నారగోని జగన్,పందుల లింగస్వామి,బీమనపల్లి కిరణ్ గ్రామస్థులు పాల్గొన్నారు.
Poolabala’s Indian Sonnets: పూలబాల ‘ఇండియన్ సోనెటీర్’.. షేక్ స్పియర్ ను మించిన రచన!
LPG Cylinder: ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్, ఇదీ అసలు మ్యాటర్!
