క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-గుండాల మండలంలో శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో నూతన ధ్వజ సంభ నిర్మాణ పూజ కార్యక్రమాలు రెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామ ప్రజలు వారి వారి ఇండ్ల నుండి మహిళలు 5 కిలోల బియ్యము, ఐదు రకాల స్వీట్లు 116 రూపాయలు ధ్వజస్తంభాలకు ధాన్యాధివాసం చేశారు అనంతరం శివాలయంలో భక్తులు తమ ఇంటి నుండి మహిళలు 5 కిలోల బియ్యం ఐదు రకాల స్వీట్లు 116 రూపాయలు తీసుకువచ్చి ధ్వజస్తంభాలకు ధాన్యాదివాసం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ నిర్మాణ పూజలు
By Vengal Reddy
0
94
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలను.