క్రైమ్ మిర్రర్, జూబ్లీహిల్స్ :- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లో భాగంగా 101 ఓట్లు పోలవ్వగా… ఇందులో నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అయితే ఎన్ని ఓట్లు అనేది మరికాసేపట్లో తెలియనుంది. అనంతరం ఇక ఈవీఎం ఓట్లను లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండల వారీగా ఓట్ల లెక్కింపును కొనసాగిస్తుండగా మొదటగా షేక్పేట్ మండలం నుంచి ఓట్లను కౌంట్ చేయనున్నట్లుగా సమాచారం. ఎప్పటికప్పుడు వేగంగా న్యూస్ కోసం మన క్రైమ్ మిర్రర్ వెబ్సైట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండండి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నవీన్ యాదవ్ ముందంజ!
By Vengal Reddy
0
108
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలను.