క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రబీ ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేసి, మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలను పెంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలించడానికి అవసరమైన లారీల సంఖ్యను వెంటనే పెంచాలని సూచించారు. ఎక్కడా ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష..!
0
117
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు.
జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు.
తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.