Homeతెలంగాణదశదినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...

దశదినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవ్ పూర్ మండలంలోని సూరారం గ్రామంలో తలారి రాజలింగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇటీవల మరణించారు. దీంతో ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియూ వారి సోదరుడు శ్రీను బాబు ఆదేశాల మేరకు మృతుడి దశదినకర్మ కార్యక్రమానికి సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామలోని కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి మీకుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తులసి మహేష్, చల్ల మహేష్, ములకల రవి, సాగర్, దుర్గం విశాక్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

హిందూ పండుగలకే ఆంక్షలు గుర్తుకొస్తాయా!… కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం: ఎమ్మెల్యే రాజాసింగ్

తమ్ముడి భార్య, పిల్లలను దారుణంగా కొట్టిన కానిస్టేబుల్

తమ్ముడి భార్య, పిల్లలను దారుణంగా కొట్టిన కానిస్టేబుల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు