Homeతెలంగాణఈ నెల 6న భారీ బహిరంగ సభ...స్థ‌ల ప‌రిశీల‌న‌లో మంత్రులు...!

ఈ నెల 6న భారీ బహిరంగ సభ…స్థ‌ల ప‌రిశీల‌న‌లో మంత్రులు…!

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్ః  బోథ్‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. భారీ బ‌హిరంగ స‌భ స్థ‌లాన్ని ఆయ‌న‌తో పాటు మంత్రులు జూపల్లి కృష్ణరావు, వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6న జరిగే భారీ బహిరంగ సభను ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బోఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, వివిధశాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. ధర్ని మధూకర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు