Homeతెలంగాణసన్నిధానం బయలుదేరిన అయ్యప్ప స్వామి

సన్నిధానం బయలుదేరిన అయ్యప్ప స్వామి

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని శివకేశవ ఆలయంలో నిత్య అభిషేకాలతో, ప్రత్యేక పూజ కార్యక్రమాలతో కొలువైన ‘అయ్యప్ప విగ్రహం’ అయ్యప్ప మాలధారణ భక్తులచే శబరిమల లోని సన్నిధానంకు బయలుదేరింది. సన్నిధానానికి బయలుదేరిన అయ్యప్ప విగ్రహానికి పంబా నదిలో జలక్రీడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సన్నిధానంలో ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. శబరిమలలో పెద్ద పాదం ద్వారా అయ్యప్ప ప్రతిమను సన్నిధానం కు చేర్చి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శివ కేశవ ఆలయ అర్చకులు వంగల సత్యనారాయణ చారి తెలిపారు.

హైదరాబాద్ నుంచి తిరుపతికి పాదయాత్ర.. బండ్ల గణేష్ కీలక ప్రకటన?హైదరాబాద్ నుంచి తిరుపతికి పాదయాత్ర.. బండ్ల గణేష్ కీలక ప్రకటన?

రిలీజ్ అవ్వకముందే అంత సిద్ధం చేసుకోవాలి కదా.. మూవీ మేకర్స్ పై ఫ్యాన్స్ ఫైర్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు