క్రైమ్ మిర్రర్,అమరావతి:-బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి మరియు అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.
ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క ప్రకటన!
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి మరియు అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.