క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి శుభవార్త చెప్పింది. పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు అలాగే ఆరు ఆదివారాలు ఉండడంతో ఆరోజుల్లో విద్యార్థులకు పూర్తిగా ఉచిత భోజనం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జామ్స్ జరిగే వరకు సెలవుల్లోనూ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా స్కూల్లోనే మధ్యాహ్న భోజనం తినేటటువంటి అవకాశం కల్పించారు.
ఏపీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్!
By Vengal Reddy
0
55
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలను.