•గ్రామ సర్పంచి ముందే నిరసన వ్యక్తం చేసిన ఏఈ
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :-
మహదేవపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి అంటూ గత కొద్ది రోజుల క్రితం సంబంధిత అధికారులతో చర్చలు జరిగిన ప్రాథమిక నివేదిక మాత్రం సామాన్య ప్రజలకు అందలేదు. ఇందిరమ్మ ఇండ్ల కొలతలలో తేడా ఉందంటూ విచారణ చేపట్టే హౌసింగ్ ఏఈ తన పై దాడి జరిగిందంటూ మర్యాద ఇస్తలేరు అంటూ నిరసన తెలియజేసారు. మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హౌసింగ్ డి ఈ నన్ను కొట్టిండు ప్రజలేమో నన్ను తిడుతున్నారు అని గ్రామ సర్పంచి ముందే బయటాయించి నిరసన వ్యక్తం చేశారు.
మావోయిస్టు అగ్రనేతల లొంగు బాటు
‘స్వచ్ఛ గోదావరి’ సంకల్పం బాగుంది.. కానీ క్షేత్రస్థాయిలో మారాల్సింది చాలా ఉంది..!
