Homeక్రైమ్స్కూలు విద్యార్థినిపై కోతుల దాడి

స్కూలు విద్యార్థినిపై కోతుల దాడి

స్కూలు బ‌స్సు ఎక్కుతుండ‌గా ఘ‌ట‌న‌

మెదక్,క్రైం మిర్ర‌ర్ః

2వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్నారిపై కోతులు దాడిచేసిన ఘ‌ట‌న‌ న‌ర్సాపూర్‌లోచోటు చేసుకుంది.

కృష్ణ‌వేణి టాలెంట్ స్కూల్‌లో 2వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న జోష్ణ‌వి స్కూలు బ‌స్సు ఎక్కుతుండ‌గా కోతులు మూకుమ్మ‌డిగా దాడి చేశాయి.

ఈ దాడిలో చిన్నారి కాలికి గాయాల‌య్యాయి చికిత్స నిమిత్తం కుటుంబ స‌భ్యులు న‌ర్సాపూర్ ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

 

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు