Sunday, March 22, 2026
Homeక్రైమ్స్కూలు విద్యార్థినిపై కోతుల దాడి

స్కూలు విద్యార్థినిపై కోతుల దాడి

స్కూలు బ‌స్సు ఎక్కుతుండ‌గా ఘ‌ట‌న‌

మెదక్,క్రైం మిర్ర‌ర్ః

2వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్నారిపై కోతులు దాడిచేసిన ఘ‌ట‌న‌ న‌ర్సాపూర్‌లోచోటు చేసుకుంది.

కృష్ణ‌వేణి టాలెంట్ స్కూల్‌లో 2వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న జోష్ణ‌వి స్కూలు బ‌స్సు ఎక్కుతుండ‌గా కోతులు మూకుమ్మ‌డిగా దాడి చేశాయి.

ఈ దాడిలో చిన్నారి కాలికి గాయాల‌య్యాయి చికిత్స నిమిత్తం కుటుంబ స‌భ్యులు న‌ర్సాపూర్ ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments