Homeఆంధ్ర ప్రదేశ్విస్తరిస్తున్న కరోనా.. 32కి చేరిన కేసులు!

విస్తరిస్తున్న కరోనా.. 32కి చేరిన కేసులు!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. నిన్న కొత్తగా విశాఖపట్నంలో 3, రాజమండ్రిలో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32కి చేరుకుంది.కడప జిల్లాలో సేకరించిన శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆ వైరస్ ఒమిక్రాన్ RF.5 వేరియంట్ అని నిర్ధారణ అయింది.అంతకుముందు కడప జిల్లాతో పాటు గుంటూరు, కాకినాడ, మన్యం, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జన నాయగన్ కోసం విజయ్‌కు ఊహించని రెమ్యునరేషన్..ఇండియన్ సినీ చరిత్రలోనే రికార్డా!

ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు