Thursday, March 12, 2026
Homeతెలంగాణమునుగోడు తహశీల్దార్ కు ఉపాధ్యాయుల వినతి పత్రం అందజేత

మునుగోడు తహశీల్దార్ కు ఉపాధ్యాయుల వినతి పత్రం అందజేత

మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- యు ఎస్ పి సి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యములో జరిగే మూడు దశల పోరాట కార్యక్రమాల్లో మొదటి దశ కార్యక్రమములో బాగంగా గురువారం మునుగోడు మండల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యములో మునుగోడు తహశీల్దార్ నరేష్ కు వినతి పత్రం అందజేశారు..జిల్లా నాయకులు కే రత్నయ్య, గేర నరసింహ పాల్గొని మాట్లాడారు.తహశీల్దార్ ల ద్వారా సీఎం కు వినతి పత్రాలు సమర్పించామన్నారు..అర్హతలేని డీ ఈ ఓ లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు..ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీ షెడ్యూలు ను తక్షణమే విడుదల చేయాలని ఈ నెల ఆఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలన్నారు.మండల స్టీరింగ్ కమిటీ నాయకులు,కల్లూరు స్వామి పాల్గొన్నారు.

పిల్లలతో సినిమా చూడడానికి వచ్చిన మహిళలు… మొహమాటం లేకుండా వెనక్కి పంపించిన పోలీసులు?
రష్యాలో కుప్పకూలిన విమానం, 50మంది దుర్మరణం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments