Saturday, March 28, 2026
Homeతెలంగాణదూడను కాపాడబోయి రైతు మృతి*

దూడను కాపాడబోయి రైతు మృతి*

క్రైమ్ మిర్రర్, యాదాద్రి భువనగిరి జిల్లా::- బావిలో పడిన దూడను కాపాడబోయి రైతు మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు బావిలో పడిన దూడను పైకి తీసే క్రమంలో అదుపుతప్పి రైతు తునం నర్సయ్య (70) బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు నర్సయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ.. ఖతార్ పెద్దన్న పాత్ర!

అది మీ తెలివి తక్కువ తనం.. పవన్ పై రెచ్చిపోయిన సత్యరాజ్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments