Homeతెలంగాణసరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే

సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు లలో ఎంపీ ఫోటో లేదని సుమారు 40 మంది ఎంపీ అనుచర వర్గం సీఎం ముందు నిరసన తెలిపినందుకు సన్నద్ధమయ్యారు వారిని అరెస్టు చేసి కాలేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చీకటి మాటున ఇసుక వ్యాపారం

గణపతి పూజలో..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు