Tuesday, March 10, 2026
Homeతెలంగాణభూపాలపల్లి జిల్లా ధూప ధీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

భూపాలపల్లి జిల్లా ధూప ధీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహాముత్తారం మండలం నర్శింగాపూర్ గ్రామంలోని హనుమాన్. దేవాలయ అర్చకులు కాగితపు లింగమూర్తి గత కొద్ది రోజుల క్రితం గుండెపోటు మరణించినారు, వారి కాలమరణానికి సంతాపం. ప్రకటిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధూప ధీప నైవేద్య అర్చక సంఘం సభ్యుల సహాయంతో. 11116 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాష్ట్ర. క్రమశిక్షణ సంగం కార్యదర్శి కర్నె సాంబయ్య, జిల్లా అధ్యక్షులు సిరసన గండ్ల వెంకట రమణాచార్యులు, జిల్లా ఉపాధ్యక్షులు. హరిరఘుశర్మ,
వంగళ సత్య నారాయణ చార్యులు, నర్శింగోజు. సత్య నారాయణ. గారు. కుటుంబ సభ్యులు, కుమారులు. కాగతపు నవీన్, కాగితపు వెంకన్న పాల్గొన్నారు.

గరీబోళ్ల ఇండ్లల్లో చెత్త కుప్పలు..

నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments