Homeతెలంగాణపాములపహాడ్ గ్రామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్...!

పాములపహాడ్ గ్రామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్…!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ఆ పార్టికి రాజీనామా చేసి మాజీ  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు .. ఈ సందర్బంగా బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు..

Also Read:హ్యాక్‌కు గురైన రాచకొండ, సైబరాబాద్ పోలీస్ వెబ్‌సైట్లు..!

బుదవారం మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాడ్గులపల్లి మండలం పాములపహాడ్ గ్రామ  కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షులు తోట సత్తిరెడ్డి కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేసి పాములపహాడ్ గ్రామం మాజీ సర్పంచ్ యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, ప్రసేంట్ గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ది చింతకాయల  సైదులు  అధ్వర్యంలో .. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  సమక్షంలో బీఆర్ఎస్ పార్టిలో చేరారు..

బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు ..
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు ..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….ఈ నెల  14 వ తారీఖు నాడు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బారాస బలపరచిన అభ్యర్ధి చింతకాయల సైదులు గెలుపుకై 100 మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఈ రోజు పార్టిలో రావటం నిజంగా శుభపరిణామం , 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసిఆర్  అధ్వర్యంలో గ్రామాలు సంపూర్ణ అభివృద్ది సాధించాయని అదేవిధముగా కేసిఆర్ హయాంలో ప్రభుత్వ ఫలాలు అందిపుచ్చుకున్న వారే బారాస బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధిని గెలిపిస్తారని చెప్పారు..
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ..
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ..

Also Read:Love Marriage: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు!

కార్యక్రమములో మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, మాజీ పిఏసిఎస్ (PACS)  చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మాజీ సర్పంచ్ లు యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, దొమ్మటి సైదులు, సోషల్ మీడియా  ఇంచార్గి అలుగునూరి ఈదయ్య, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి చింతకాయల సైదులు, గ్రామం యూత్ బీఆర్ఎస్ అద్యక్షులు వేముల సందీప్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు