#High Court
-
Sep- 2023 -26 SeptemberTelangana
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా.. టీఎస్పీఎస్సీ బోర్డుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఓవైపు రాజకీయాలు రసవత్తరంగా నడుస్తుంటే.. మరోవైపు గ్రూప్-1 పరీక్ష రద్దు అంశం సంచలనంగా మారింది. అయితే.. గ్రూప్-1…
పూర్తి వార్త చదవండి. -
26 SeptemberTelangana
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు రూ.10 వేల ఫైన్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2018…
పూర్తి వార్త చదవండి. -
25 SeptemberTelangana
జీవో నెంబర్ 84పై స్టే విధించిన హైకోర్టు.. నిలిచిపోనున్న నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్లు
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. నోటరీ స్థలాల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై…
పూర్తి వార్త చదవండి. -
23 SeptemberTelangana
గ్రూప్-1 రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు…
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో జూన్-11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్ష…
పూర్తి వార్త చదవండి. -
7 SeptemberTelangana
టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత..
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ను హైకోర్టు ఎత్తివేసింది. వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష…
పూర్తి వార్త చదవండి. -
Aug- 2023 -1 AugustTelangana
మంత్రి కొప్పుల ఈశ్వర్కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు, విచారణ రేపటికి వాయిదా
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ వ్యవహారంలో…
పూర్తి వార్త చదవండి. -
Jul- 2023 -18 JulyTelangana
ఎకరం రూ.50 కోట్ల విలువైన భూమి రూ. 3.41 కోట్లకే.. రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కోకాపేట్లో 11 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. నాలెడ్జ్ సెంటర్ (సెంటర్…
పూర్తి వార్త చదవండి. -
Apr- 2023 -27 AprilAndhra Pradesh
కేఏ పాల్తో మామూలుగా ఉండదు మరి.. అన్నంత పనిచేశారు!
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దూకుడు పెంచారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఉక్కు…
పూర్తి వార్త చదవండి. -
17 AprilTelangana
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్పై నేడు విచారణ.. ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారి
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నేడు జగిత్యాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి రానున్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అవ్వడంపై…
పూర్తి వార్త చదవండి. -
Mar- 2023 -25 MarchTelangana
ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?.. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు, నోటీసులు జారీ
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా…
పూర్తి వార్త చదవండి.