హైదరాబాద్,క్రైమ్ మిర్రర్ః
రాష్ట్రంలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీరుపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ బి. శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడకూడ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పలుసూచనలు చేశారు.
అధికారపార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం. నల్గొండ,కరీంనగర్లో పోలింగ్కేంద్రాల వద్ద జరిగిన చిన్న గొడవలే అని తెలిపారు. అంతటా మున్సిపల్ పోలింగ్ప్రశాంతా జరుగుతుందని తెలిపారు.









