క్రైమ్
-
పురుగుల అన్నం తిని విద్యార్థుల అస్వస్థత
ఒక్క మెతుకన్నం కూడపడేయవద్దని వార్డెన్ కర్కశత్వం 108కి కాల్ చేయమన్న పట్టించుకోని వైనం ఆర్ఎంపీతో వైద్యం బెల్లంపల్లి,క్రైం మిర్రర్ః పురుగుల అన్నం తిని 40 మంది విద్యార్థినులు…
Read More » -
పాఠశాలలో ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
చింతపల్లి,క్రైమ్ మిర్రర్:- అక్షరాలు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన, ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, గురుశిష్యుల బంధానికి…
Read More » -
ఆర్టీసీ బస్సులో మంటలు..
తిరుపతి నుంచి వినుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా తృటిలో ప్రమదం నుంచి ప్రయాణీకులు బయపడ్డారు. విన్నమాల వద్దకు చేరుకోగానే మంటలు వ్యాపించాయి. వెనుకసీటులో ఉన్న…
Read More » -
జనగామలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Road accident జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలు ఇలా ప్రకారం పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జీపై బొలోరో వాహనం, బైకు ఎదురెదురుగా ఢీ కొట్టడంతో స్టేషన్…
Read More » -
ఒంటరి జంటలే ఆ ముఠాల టార్గెట్
వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ పోలీసులు అదుపులో నిందితులు వారి సెల్ఫోన్లలో విస్తుపోయే వీడియోలు విజయవాడ, క్రైం మిర్రర్ః ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది.…
Read More » -
Honeymoon Horror: హనీమూన్ మర్డర్ 2.0.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్త లేపేసిన కిలేడీ!
గత ఏడాది మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ గురించి గుర్తుండే ఉంటుంది. మధ్య ప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ ప్రియుడితో కలిసి…
Read More » -
రూ.32 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం
ఆర్పి చల్లా కోటేశ్వరిపై చర్యలు తీసుకోవాలి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు న్యాయం చేయలంటూ ఆందోళన పల్నాడు, క్రైం మిర్రర్ః డ్వాక్ర మహిళలు పొదుపు చేసిన…
Read More » -
పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ (31) ఉరేసుకొని ఆత్మహత్యకు…
Read More »









