Wednesday, March 18, 2026
Homeతెలంగాణరంజాన్ పర్వదినం సందర్భంగా సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ టిప్పు

రంజాన్ పర్వదినం సందర్భంగా సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ టిప్పు

మద్దూర్, నారాయణపేట ( క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో బుధవారం రోజు రంజాన్ పండుగ సందర్భంగా డాక్టర్ టిప్పు నిరుపేద ముస్లిం కుటుంబాలకు రేషన్ బియ్యం మిగతా సరుకులు పంపిణీ చేశారు. బుధవారం రోజు దాదాపు 50 మందికి వరకు సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇది మాదిరిగా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పదవి వచ్చింది.. మరి బాధ్యతలో..! – ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎదురుచూపులు

బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న 11 మంది పై కేసులు నమోదు!… పెద్ద నటులే అందరూ?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments