మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, క్రైమ్ మిర్రర్ః ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుఅనేది ఒక ఆయుధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం తనకటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం ఓటర్లుఓటువేస్తున్నారని అన్నారు.అదే అర్భన్ ప్రాంతాల్లో కొంత అవగాహన తక్కువగా ఉందని అన్నారు.
ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలని కోరారు.









