-
శివాజీ నగర్ ఫేస్ -2 సర్వే నేఁ . 240,241,242 లో
-
ప్లాట్ల భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
-
పరస్పరం రాళ్ల దాడులు, పలువురికి గాయాలు
-
300మంది కుటుంబాల అర్థనాదాలు
-
కన్నీటి పర్యంతం.. వందల మంది కుటుంబాలు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివాజీ నగర్ ఫేస్ -2 భూ వివాదంలో చెలరేగిన ఘర్షణ పరస్పర రాళ్లదాడులకు ఇద్దరి మధ్య దాడిలో రెండు ద్విచక్ర వాహనాలు తగలబెట్టడం జరిగింది. కొంత మంది కి గాయాలు కావటం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… కమ్మగూడలోని సర్వే నెంబర్ 240, 241, 242లో 10.09 ఎకరాల భూమి విషయంలో ఓ మహిళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో ఆ భూమి తమదేనంటూ కొన్నాళ్లుగా అక్కడ కబ్జా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్