కర్నూలు,క్రైమ్ మిర్రర్ : అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన మృతురాలి కుటుంబానికి సియాటెల్ నగరయంత్రాంగం రూ.262 కోట్ల భారీ పరిహారం ప్రకటించారు. అమెరికాలోని సియాటెల్లో రోడ్డుతున్నక్రమంలో జాహ్నవి(23) అనే యువతిని పోలీసు పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో జాహ్నవి మృతి చెందింది. ఈ ప్రమాదం 2023 జనవరిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసు అధికారి నిర్లక్ష్య వల్లనే జాహ్నవి మరణించిందని పేర్కొంటూ ఆమె కుటుంబానికి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది.









