తెలంగాణ
-
మాయమవుతున్న గంగరాయి చెరువు… హైడ్రా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలోని గంగరాయి చెరువు అస్తిత్వాన్ని కోల్పోతూ మాయమవుతోంది. మొత్తం 15.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెరువులో…
Read More » -
బల్దియా టౌన్ ప్లానింగ్లో అవినీతి రాజ్యం – అధికారుల నిర్లక్ష్యంపై భారీ విమర్శలు
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పెచ్చులూడుతున్నాయి. బల్దియాలోని అధికారులు వ్యవస్థను పక్కదోవ పట్టించారని, ఎవరి దారిన…
Read More » -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కుట్ర? ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను…
Read More » -
సిరిసిల్లలో మొదలైన ఫొటో ఫైట్ – తెలంగాణలో రచ్చ రచ్చ
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫొటో మొదలైంది. సిరిసిల్లలో మొదలైన ఈ గొడవ… ఇప్పుడు రాష్ట్రమంతా పాకింది. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో మస్ట్…
Read More » -
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు – కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తి
కేబినెట్ విస్తరణ లేదు.. నామినేటెడ్ పదవుల భర్తీ ఊసేలేదు. పదవుల కోసం ఎదురుచూసి.. చూసి.. కళ్లు కాయలు కాస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న దాటుతోంది. ఇప్పుడు కాకపోతే…
Read More » -
రాస్తారోకో – ధాన్యం కొనుగోలుపై రైతుల ఆందోళన
తడిసిన ధాన్యాన్ని కొనాలి… లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం – బోధన రైతులు హెచ్చరిక సూర్యాపేట, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని బొల్లంపల్లి వద్ద 365 జాతీయ…
Read More »