Homeతెలంగాణమేడిగడ్డ అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీలు

మేడిగడ్డ అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీలు

క్రైమ్ మిర్రర్,మహాదేవ్ పూర్:-మహాదేవపూర్ మండలం మేడిగడ్డ అంతరాష్ట్ర వంతెన వద్ద ఆదివారం సాయంత్రం సబ్ ఇన్స్పెక్టర్ నాందేవ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను విచారించారు. అంతర్రాష్ట్ర బ్రిడ్జి మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహన చోదకుల వివరాలు, లైసెన్సులు, ధృవీకరణ పత్రాలు వాహనాలలో తరలిస్తున్న వస్తువులను సరుకులను లోతుగా పరిశీలించారు.

Read also : Viral Video: వేటాడబోయిన సింహానికి సుస్సుపోయించిన జిరాఫీ

Read also : Delhi Blasts: ఢిల్లీ బాంబు పేలుడు ముందు ఏం జరిగిందంటే? వెలుగులోకి షాకింగ్ వీడియో!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు