తెలంగాణ

విద్యార్థులకు శుభవార్త… 21 నుంచి దసరా సెలవులు

 

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో విద్యార్థులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త తెలిపింది. ఈనెల 21 నుంచి వచ్చేనెల 3వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్‌ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చేనెల 5వరకు సెలవులిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సర్కార్‌ జీవో జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button