తెలంగాణ
-
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు – కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తి
కేబినెట్ విస్తరణ లేదు.. నామినేటెడ్ పదవుల భర్తీ ఊసేలేదు. పదవుల కోసం ఎదురుచూసి.. చూసి.. కళ్లు కాయలు కాస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న దాటుతోంది. ఇప్పుడు కాకపోతే…
Read More » -
రాస్తారోకో – ధాన్యం కొనుగోలుపై రైతుల ఆందోళన
తడిసిన ధాన్యాన్ని కొనాలి… లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం – బోధన రైతులు హెచ్చరిక సూర్యాపేట, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని బొల్లంపల్లి వద్ద 365 జాతీయ…
Read More » -
దళారులను నమ్మి మోసపోవద్దు రైతులు..ఏఈవో నరసింహ గౌడ్
మునుగోడు, క్రైమ్ మిర్రర్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని ఏఈవో మాధగోని నరసింహ గౌడ్ సూచించారు. మునుగోడు మండలంలోని…
Read More » -
ఎంపిడిఓ వేధింపులు మానుకోవాలి – కార్యదర్శుల తరఫున సీపీఐ, రైతు సంఘం డిమాండ్
మునుగోడు, క్రైమ్ మిర్రర్: మునుగోడు మండలంలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులపై ఇంచార్జీ ఎంపిడిఓ విజయభాస్కర్ వేధింపులు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగురి నరసింహ, రైతుసంఘం…
Read More » -
గాడినపడని కాంగ్రెస్ పాలన – 18 నెలల తరువాతా ప్రజల్లో నిరాశ
హైదరాబాద్, మే 27 (క్రైమ్ మిర్రర్): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా, పాలన గాడిన పడలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి…
Read More » -
రేవంత్కు షాక్ ఇచ్చే ఎమ్మెల్యేల రహస్య భేటీ..
హైదరాబాద్, (క్రైమ్ మిర్రర్): తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో కాంగ్రెస్కు చెందిన మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ గోప్యమైన సమావేశంలో…
Read More » -
తెలంగాణలో మూడు రోజులు కుండపోత..10 జిల్లాలకు రెడ్ అలెర్ట్
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ…
Read More »