తెలంగాణ
-
“హైడ్రా” దృష్టి పెట్టాలి – అసైన్డ్ భూములపై మళ్లీ ప్రజల డిమాండ్
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో చిన్న చెరువు కట్ట కింద ఉన్న సుమారు 12.13 ఎకరాల ప్రభుత్వ (అసైన్డ్)…
Read More » -
పరకాలలో విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
క్రైమ్ మిర్రర్, పరకాల: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో భాగంగా పరకాల పట్టణంలోని ఫెర్టిలైజర్ మరియు విత్తనాల దుకాణాలపై శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను…
Read More » -
ఇందుర్తి మేటిచందాపురంలో గ్రామ బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభం
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలంలోని ఇందుర్తి మేటిచందాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గ్రామ బొడ్రాయి (నాభి శిల) తృతీయ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ…
Read More » -
సర్కార్ భూమి హాంఫట్..! – కబ్జాదారుల కబంధహస్తాల్లో ప్రభుత్వ భూమి
చెరువు ఆయకట్టుకింది అసైన్డ్ భూమిని వదలని భూ బకాసురులు సుమారు 12.13 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ అన్యాక్రాంతం సదరు భూమిలో పెట్రోల్ బంకులు, బార్లు, వైన్ షాపులు,…
Read More » -
మానవత్వం చాటుకున్న డీఎస్పీ రాజశేఖర్ రాజు – శభాష్ పోలీస్ అంటూ ప్రజల ప్రశంసలు
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): విధి నిర్వహణకు అంకితంగా ఉండే పోలీస్ అధికారుల్లో మానవత్వం జిలుగులు కనిపించడం అరుదు. కానీ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు…
Read More » -
శ్రీ నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : హయత్నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వర్ధా నగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.…
Read More » -
కవితపై చర్యలకు ససేమిరా – వెనక్కి తగ్గిన బీఆర్ఎస్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కారు పార్టీలో కలహాలు… కాక రేపుతున్నాయి. సొంత కూతురే.. తిరుగుబావుటా ఎగరేసింది. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. మరి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్…
Read More » -
పాకిస్తాన్ టూర్ చేసిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్/చెన్నై: యూట్యూబ్ వేదికగా పాపులర్ అయిన ‘భయ్యా సన్నీ యాదవ్’ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు వెళ్లిన ఆయనను చెన్నై అంతర్జాతీయ…
Read More » -
మాయమవుతున్న గంగరాయి చెరువు… హైడ్రా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలోని గంగరాయి చెరువు అస్తిత్వాన్ని కోల్పోతూ మాయమవుతోంది. మొత్తం 15.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెరువులో…
Read More » -
బల్దియా టౌన్ ప్లానింగ్లో అవినీతి రాజ్యం – అధికారుల నిర్లక్ష్యంపై భారీ విమర్శలు
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పెచ్చులూడుతున్నాయి. బల్దియాలోని అధికారులు వ్యవస్థను పక్కదోవ పట్టించారని, ఎవరి దారిన…
Read More »