-
తెలంగాణ
ఉత్తమ సేవలకు దక్కిన అరుదైన గౌరవం
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :- వృత్తిలో ఉత్తమ సేవలందించినందుకు గాను ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. 12వ తెలంగాణ ఆవిర్భావ…
Read More » -
తెలంగాణ
శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్):- మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రావిర్యాల లో స్వయంబువై వెలిసిన శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనానికి వేలాది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జగన్ తలుచుకుంటే ఆనాడే బాబుని రెండోసారి జైలుకు పంపించేవాడు : సజ్జల
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- టీడీపీ అధినేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి…
Read More » -
తెలంగాణ
దట్టమైన కంప చెట్లు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రయాణికులు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి::- రోడ్లకు ఇరువైపులా దట్టమైన కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో రైతులకు, వాహనదారులకు అసౌకర్యంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ…
Read More » -
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనికి చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
క్రైమ్ మిర్రర్, చండూరు:- నల్లగొండ జిల్లా చండూరు మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ గ ఎంపికైన (దుబ్బగూడెం) ఉడుతలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం జిల్లా కలెక్టర్…
Read More » -
తెలంగాణ
బ్రేకింగ్ న్యూస్… మునుగోడు నియోజక వర్గంలో డబుల్ రోడ్లుగా మారనున్న గ్రామీ రోడ్లు
క్రైమ్ మిర్రర్, మునుగోడు న్యూస్ :- తెలంగాణ లో పెరుగుతున్న వాహనాల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో రహదారులను 3.75 మీటర్ల నుండి…
Read More » -
తెలంగాణ
తిరంగ ర్యాలీని విజయవంతం చేయండి :- బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడు
క్రైమ్ మిర్రర్, చండూరు :- ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం వీరవిహారం చేసి పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయడంలో విజయాన్ని హర్షిస్తూ భారతీయ…
Read More » -
తెలంగాణ
ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుంది..- ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు
క్రైమ్ మిర్రర్, చండూరు :- ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఘనంగా ‘మహానాడు’… నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- తెలుగుదేశం పార్టీ నేడు మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైయస్…
Read More » -
తెలంగాణ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో బైక్పై వెళ్తున్న కుటుంబం పై తీగ పడి విషాదం
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా :- మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.…
Read More »