-
తెలంగాణ
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో సంచలన నిజం!
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం కేసులో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే సలీం ఆలయంలో దాడికి…
Read More » -
తెలంగాణ
ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కొండాకు చెక్ పెట్టిన సీఎం రేవంత్!
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మరింత ముదిరింది. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమయ్యారు జిల్లా కాంగ్రెస్ నేతలు. కొండా సురేఖను వ్యతిరేకిస్తున్న వరంగల్…
Read More » -
తెలంగాణ
నేను త్యాగం చేస్తేనే వాడికి సీఎం పదవి.. రేవంత్పై రెచ్చిపోయిన కోమటిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్లో లుకలుకలు తీవ్రమవుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నాయకుల మధ్య వర్గపోరు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమైన వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…
Read More » -
తెలంగాణ
కొండా సురేఖకు క్లాస్ పీకిన సీఎం రేవంత్ రెడ్డి!
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారు. బహిరంగంగానే బూతులు తిట్టుకుంటున్నారు. ఇరువర్గాల కార్యకర్తలు…
Read More » -
జాతీయం
సీఎం రేవంత్ పై ప్రధాని మోడీకి గ్రూప్ 1 అభ్యర్థుల ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులు ప్రధాని మోదీకి కంప్లైంట్ చేశారు. ముఖ్యమంత్రి…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్లో కొత్తగా నయీం తరహా గ్యాంగ్..రాత్రికి రాత్రే మాయం
హైదరాబాద్ లో కొత్తగా నయీం గ్యాంగ్ తరహా గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. పేదల ఇండ్లను కబ్జా చేస్తూ అడ్డుకుంటే దాడులు చేస్తోంది గ్యాంగ్. ఈ గ్యాంగ్ బహిరంగంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మద్యం షాపు వదిలేస్తే… కోటి రూపాయల బంపర్ ఆఫర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సర్కార్ కొత్త మద్యం పాలసీలను తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం నాడు లాటరీ పద్ధతిలో మద్యం షాపులు…
Read More » -
తెలంగాణ
గర్భిణీ స్త్రీలకు నరకం చూపిస్తున్న హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఇప్పుడు వైద్య లేక గర్భిణీ స్త్రీలు కునారిల్లుతున్నారు. ప్రతి నెలా 180 నుంచి 200 కాన్పులు చేసి రికార్డులు సృష్టించిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు మద్యం పాలసీ పై మండిపడ్డ జగన్…! జగన్ వ్యాఖ్యలు వైరల్
ఎన్డీఏ కూటమిలో భాగంగా భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గా చంద్రబాబు ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత ఇసుకపై…
Read More » -
తెలంగాణ
డీఎస్సీ టీచర్లకు షాక్.. పోస్టింగులు వాయిదా!
డీఎస్సీ 2024లో ఎంపికైన టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకున్న టీచర్లకు…
Read More »








