Thursday, February 19, 2026
Homeక్రైమ్తెలంగాణలో దారుణం.. గంజాయి తాగించి బాలికపై అత్యాచారం చేసిన రౌడీషీటర్స్?

తెలంగాణలో దారుణం.. గంజాయి తాగించి బాలికపై అత్యాచారం చేసిన రౌడీషీటర్స్?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణలోని హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు రౌడీషీటర్స్ బాలికపై అత్యాచారం చేసినట్లుగా సమాచారం. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికకు గంజాయి తాగించి మత్తులో ఉన్నప్పుడు ఆ ముగ్గురు రౌడీషీటర్స్ రేప్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది అని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బాలికపై ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి ఆ ముగ్గురు రౌడీషీటర్స్ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments