crime news
-
క్రైమ్
కల్తీ మద్యం కలకలం: హైదరాబాద్లో 12 మంది అస్వస్థత, ఒకరు విషమం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కల్తీ మద్యం మరోసారి ప్రాణాంతకంగా మారింది. కల్తీగా తయారైన కల్లు తాగిన 12 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.…
Read More » -
క్రైమ్
తల్లిపై కోపంతో చిన్నారిని నరికి చంపిన పిన్ని.. కోరుట్లలో దారుణం
జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన చిన్నారి హితాక్షి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు.చిన్నారిని చంపింది కుటుంబ సభ్యులేనని తేల్చారు. తల్లిపై కోపంతో చిన్నారిని…
Read More » -
క్రైమ్
వాకింగ్కు వెళ్లిన యువకుడికి విద్యుత్ షాక్ – మృతి
కోదాడ, జూలై 2 (క్రైమ్ మిర్రర్) : వాకింగ్కు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోదాడ పట్టణంలో…
Read More » -
క్రైమ్
రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లిలో ఆలయ దొంగతనం కలకలం
ఇబ్రహీంపట్నం, జూలై 2 (క్రైమ్ మిర్రర్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని ప్రసిద్ధ పెద్దమ్మ – గంగాదేవి ఆలయంలో…
Read More » -
క్రైమ్
రాజేంద్రనగర్లో దారుణం – అప్పు గొడవతో యువకుడి హత్య
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ బుడ్వేల్ ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. వరంగల్కు చెందిన సాయి కార్తీక్ అనే యువకుడిని, పులివెందులకు…
Read More » -
క్రైమ్
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు! తండాలో విషాద ఘటన
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని అయ్యపల్లి తండాలో ఓ కుమారుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడు దేవసూత్…
Read More » -
తెలంగాణ
వర్షాల బీభత్సం: నిజామాబాద్ జిల్లాలో ధాన్యానికి నష్టం – రైతుల ఆవేదన
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాపాడేందుకు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి ఉమ్మడి నిజామాబాద్…
Read More » -
తెలంగాణ
మూసేసిన ‘ప్రజావాణి’ – మూలదోషం పాలకుల నిర్లక్ష్యమే!
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ప్రజల సమస్యలు స్వీకరించేందుకు ప్రారంభించిన గాంధీభవన్ ప్రజావాణి కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. మంత్రులు వారానికి ఇద్దరు వచ్చి వినతిపత్రాలు స్వీకరిస్తామని హామీ…
Read More »