క్రైమ్తెలంగాణ

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి.

క్రైమ్ మిర్రర్, భద్రాద్రి కొత్తగూడెం:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు. దీంతో వెంటనే బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం ఉదయం రూ 2500 నవక్రాంత్ తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పి వై రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కళ కళ గా “కుబేర” సినిమా… ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు బాల్యవివాహాలు… ఇప్పుడేమో 30 దాటినా పెళ్లిళ్లు కష్టమే!.. ఎందుకిలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button