తెలంగాణ

తెలంగాణలో మరో 4 గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 2025లో నలుగురు ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ, వారికి కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నియామకాల వివరాలు:
  1. కె. అరవింద్ రావు: ఈయనను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
  2. అంబర్ కిషోర్ ఝా: ఈయన రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
  3. ఎస్. చంద్రశేఖర్ రెడ్డి: ఈయనను మల్టీ జోన్-1 ఐజీ (IG) గా నియమించారు.
  4. రెమా రాజేశ్వరి: ఈమెను మల్టీ జోన్-2 ఐజీ (IG) గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button