Homeక్రైమ్ దొంగ‌ల భీభ‌త్స‌వం

 దొంగ‌ల భీభ‌త్స‌వం

మెయిన్ డోర్ ప‌గుల‌కొట్టి బంగారం , వెండి చోరి

తాడికొండ,క్రైమ్ మిర్ర‌ర్ః

పొన్నెకల్లులో దొంగ‌లుభీభ‌త్స‌వం సృష్టించారు. పొన్నెక‌ల్లులోని కేస‌రిఅశోర్‌రెడ్డిఇంటిలోదొంగ‌లుప‌డి 70ల‌క్ష‌లువిలువ చేసే బంగారుం, రెండుకేజీల వెండి దోచుకెళ్లిన‌ట్లు బాధితుడు రోదిస్తూ తెలిపారు.

బాధితుడు వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైద‌రాబాద్‌కు వెళ్లాడు. తిరిగి మంగ‌ళ‌వారం రాత్రి 2గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చి చూడ‌గా మెయిన్ డోర్ ప‌గుల‌కొట్టి ఉంది.

దీంతో ఇంటిలోకివెళ్లి చూడ‌గా వ‌స్తువులు చింద‌ర‌వంద‌ర ప‌డి ఉన్నాయి. క‌ప్‌బోర్డులోప‌ల లాక‌ర్ ప‌గుల‌కొట్టి 400 గ్రాముల బంగారం(70ల‌క్ష‌ల‌విలువ‌), రెండు కేజీల వెండి దోచుకెళ్ల‌నట్లు తెలిపారు.

Most Popular

Recent Comments