Breaking news
-
క్రైమ్
నయా సైబర్ మోసం – 87లక్షలు జమచేసి మూడు కోట్లు లూటీ
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్ట్రేషన్ బ్యూరో:- మోసం.. మోసం.. మోసం.. సైబర్ నేరగాళ్లకు తెలిసింది ఇదొక్కటే. ఎలాగైనా.. అకౌంట్లు ఖాళీ చేయడమే. డబ్బు లూటీ చేయడమే. ఎక్కడో కూర్చుని..…
Read More » -
తెలంగాణ
ఆ లిల్లీపుట్ నన్నేంత వాడా – జగదీష్రెడ్డికి కవిత కౌంటర్ – కేసీఆర్ రియాక్షన్ ఇదే..!
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- కల్వకుంట కవిత… మళ్లీ సొంత పార్టీ నేతలపై బాణం ఎక్కుపెట్టారు. ఈ సారి.. నల్గొండ నేతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కొడాలిని వదలని కూటమి – మరో కేసు – త్వరలోనే అరెస్ట్..?
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- వైసీపీ నేతలే టార్గెటా..? ఒకరి తర్వాత ఒకరిని జైలు గడప తొక్కించడమే లక్ష్యమా…? రెడ్బుక్లో పేర్లున్న వారంతా ఊచలు లెక్కట్టాల్సిందేనా…?…
Read More » -
తెలంగాణ
కన్నీరు తెప్పిస్తున్న హనుమకొండ ఇంటర్ అమ్మాయి సూసైడ్ లెటర్!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లాలోని నయీమ్ నగర్ లో ఉన్నటువంటి ఓ కాలేజీ లో శివాని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు…
Read More » -
రాజకీయం
బ్రేకింగ్ న్యూస్!.. స్కూటీ పై వచ్చి ఎంపీ గోల్డ్ చైన్ ను దొంగలించిన దుండగులు!
– స్కూటీపై వచ్చి ఎంపీ చైన్ కొట్టేసిన దుండగులు – మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ దుర్ఘటన – దొంగలను పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రికి లేఖ…
Read More » -
తెలంగాణ
చెరువు భూమి కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..395 ఎకరాలు వున్న మునుగోడు పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుదల – డ్యామ్ గేట్లు మూసివేత
క్రైమ్ మిర్రర్, శ్రీశైలం:- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రముఖ శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం తగ్గుదల చూపుతోంది. దాంతో అధికారులు డ్యామ్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం…
Read More » -
క్రైమ్
ముంబైలో దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం!
క్రైమ్ మిర్రర్, ముంబై:- దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే లైంగిక హింసను కలవరపెడుతున్న సందర్భంలో మరో దారుణం చోటుచేసుకుంది. ముంబైలో మతిస్థిమితం లేని 18 ఏళ్ల యువతిపై ముగ్గురు…
Read More » -
తెలంగాణ
ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి…? ఆ 10మందిపై వేటు తప్పదా..?
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీం కోర్టు మూడు నెలలు టైమ్ ఇచ్చి.. నిర్ణయాన్ని స్పీకర్కు వదిలేసింది…? మరి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పులివెందులలో పోటాపోటీ – వైసీపీ పట్టు నిలిచేనా…? టీడీపీ పంతం నెగ్గేనా..?
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :-జగన్ అడ్డా పులివెందుల పోటీకి సై అంటోంది. అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధమవుతున్నాయి. నీ పెతాపమా…? నా పెతాపమా…? తేల్చుకుందామంటూ…
Read More »