Tuesday, March 10, 2026
Homeతెలంగాణరైతులకు యూరియా...క్రాప్ లోన్స్ అందజేసిన సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి!..

రైతులకు యూరియా…క్రాప్ లోన్స్ అందజేసిన సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి రైతులకు యూరియా మరియు క్రాప్ లోన్స్ అందజేశారు. నాంపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘ కేంద్రంలో రైతులకు యూరియా మరియు క్రాప్ లోన్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజా పాలన సాగుతుందని సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు.

రైతులకు పెట్టుబడికి క్రాప్ లోన్స్ 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ వెంకట్ రెడ్డి హరీష సహకార సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి

  1. హైడ్రా కు హెచ్చరికలు!.. మరోసారి అలా జరిగితే హైడ్రా ను రద్దు చేస్తాం: హై కోర్ట్
  2. అమ్మవారికి దండం పెట్టి భక్తి చాటుకున్న దొంగ
  3. భారీగా పడిపోయిన టమాటా ధరలు!… ప్రభుత్వ సాయం కోసం వేచి చూస్తున్న ప్రజలు?
Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments