
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుచి ఫుడ్ కోర్టును బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. ఆయన మాట్లాడుతూ రుచికరమైన భోజనం అందించి ప్రజలకు హాని కలగకుండా చూడాలని దేవర శివ. యజమానికి ఆయన సూచించారు.ఈకార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా ఉపాధ్యక్షులు గూడుషా, కార్యదర్శి బత్తుల జితేందర్ గౌడ్, సంపత్ కుమార్ రెడ్డి, చెలిమిల్ల రామన్ గౌడ్, యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.