తెలంగాణ

శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్):-
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రావిర్యాల లో స్వయంబువై వెలిసిన శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తుల పోటీత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు ఏకంగా గంటకు పైగా క్యూలైన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలకు సెలవులు చివరి దశకు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి పోటెత్తుతున్నారు. ప్రతి మంగళ వారం అమ్మవారు ప్రత్యేక రూపంలో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చేటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి దర్శనానికి వస్తారు. ఇలా నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించిన ఆలయ కమిటీ సభ్యులు.

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్

కేసీఆర్ కు షాక్.. 50 మంది కాళేశ్వరం ఇంజనీర్లపై యాక్షన్!

Online Scam: 3 గంటల పని.. 50 వేల జీతం.. సీన్ కట్ చేస్తే లబోదిబో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button