తెలంగాణ

వినాయక ఫీలింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో వినాయక ఫీలింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక ఫిలిం స్టేషన్ ప్రొప్రైటర్ ఎనగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన పెట్రోల్ అందించడమే లక్ష్యంగా వినాయక బిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు అయిత ప్రకాష్ రెడ్డి, మహాదేవపూర్ ఎంపీపీ రాణి బాయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడక ప్రతాప్ రెడ్డి, తులసి మహేష్, రత్న మహేష్ రెడ్డి, చిన్నోళ్ళ రాములు, ఓడేటి లక్ష్మారెడ్డి, ముల్కల సాంబశివారెడ్డి, చల్ల మహేష్, చల్ల బాబు, మనీష్, ఓడేటి రాజయ్య, ముల్కల శ్రీనివాస్, మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ రావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

  1. కేసీఆర్, కేటీఆర్‌ను గుంజుకుపోయి బొక్కలే వేసేవాళ్లం.. రెచ్చిపోయిన బండి సంజయ్

  2. కేసీఆర్, కేటీఆర్‌ను గుంజుకుపోయి బొక్కలే వేసేవాళ్లం.. రెచ్చిపోయిన బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button